India Vs England 5th T20I
-
#Sports
India vs England 5th T20I: నేడు ఇంగ్లండ్తో టీమిండియా చివరి టీ20.. ప్రయోగాలకు సిద్ధమైన భారత్?
ప్రస్తుతం భారత్ జట్టు 3-1తో సిరీస్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు చివరి మ్యాచ్లో కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచన చేస్తోంది.
Published Date - 01:17 PM, Sun - 2 February 25