India Claim Series
-
#Speed News
India Claim Series: భారత్ ఘనవిజయం.. 2-0తో సిరీస్ కైవసం
కటక్ వన్డేలో ఇంగ్లాండ్ భారత్ కు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని టీం ఇండియా 44.3 ఓవర్లలోనే సాధించింది. టీం ఇండియా తరఫున కెప్టెన్ రోహిత్ శర్మ 90 బంతుల్లో 119 పరుగులు చేసి శక్తివంతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Published Date - 11:14 PM, Sun - 9 February 25