IDI
-
#Speed News
IND VS ENG 2022 : ఇంగ్లండ్ తో జరిగే T20I & ODI సిరీస్ భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ..!!
బర్మింగ్ హామ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం నుంచి వరుసగా మ్యచ్ లు జరగనున్నాయి. వారం క్రితమే ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్ చేరుకున్న భారత క్రికెటర్లు...ఇప్పటికే లీసెస్టర్ టీంతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ కూడా ఆడారు.
Date : 01-07-2022 - 12:10 IST