IAS Srilakshmi
-
#Andhra Pradesh
ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
IAS Sri Lakshmi ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. సీబీఐ కీలక వాదనలు ఈ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ కోర్టులో బలమైన వాదనలు వినిపించింది. […]
Date : 17-02-2026 - 1:23 IST -
#Andhra Pradesh
Chandrababu Warning: ఆ IAS,IPS లకు చంద్రబాబు వార్నింగ్?
వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు....కీలకంగా వ్యవహరించిన ఆరుగురు IAS, IPS అధికారులను...ఏపీ సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అందుకే...వారిని కలవడానికి కూడా సీఎం నిరాకరించారు. వాళ్లు కనీసం బొకేలు ఇచ్చినా కూడా...సింపుల్గా రిజెక్ట్ చేసారు.
Date : 14-06-2024 - 5:57 IST -
#Telangana
IAS Srilakshmi: ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్ చీట్!
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి బిగ్ రిలీఫ్ లాంటి వార్త. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో నిర్దోషిగా పరిగణిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ
Date : 08-11-2022 - 4:34 IST