Hyderabad-Vijayawada
-
#Andhra Pradesh
Fire Accident: తప్పిన మరో బస్సు ప్రమాదం.. 29 మంది ప్రయాణికులు సురక్షితం!
ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో మంటలు చెలరేగడానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.
Published Date - 08:06 AM, Tue - 11 November 25