Hyderabad Common Issue
-
#Andhra Pradesh
YS Sharmila : మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా..? – వైస్ షర్మిల
మొన్నటి వరకు మూడు రాజధానులంటూ ముచ్చట చెప్పిన..వైసీపీ (YCP) ఇప్పుడు సరిగ్గా ఎన్నికల సమయానికి ఉమ్మడి రాజధాని అంశం తెరపైకి తీసుకరావడం ఫై ప్రతిపక్ష పార్టీలు , ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు వైసీపీ నేతలపై మండిపడగా..తాజాగా ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల(YS Sharmila ) తనదైన శైలి లో విమర్శలు చేసింది. మరో రెండేళ్లు ఉమ్మడి రాజధాని కావాలని అడుగుతున్నారంటే.. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమిట్లా..? మీ చేతకాని తనానికి […]
Date : 15-02-2024 - 1:59 IST