Hospital Deaths
-
#India
Tragedy: కోరాపుట్ జిల్లా ఆసుపత్రిలో విషాదం.. నర్సు ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే రోగులు మృతి
Tragedy: ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా కేంద్రంలోని సహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు కొద్ది గంటల వ్యవధిలో అనుమానాస్పదంగా మృతి చెందారు.
Published Date - 10:48 AM, Wed - 4 June 25