Home Affairs
-
#India
Parliamentary Standing Committee: రక్షణ కమిటీ సభ్యునిగా రాహుల్, ఐటీ కమిటీ సభ్యురాలిగా కంగనా
Parliamentary Standing Committee: కంగనా రనౌత్ కమ్యూనికేషన్స్ మరియు ఐటీకి సంబంధించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలోకి ఎంట్రీ ఇచ్చింది. పార్లమెంటరీ ప్యానెల్స్లో కాంగ్రెస్కు చెందిన శశి థరూర్, రాహుల్ గాంధీలకు కీలక పదవులు దక్కాయి
Date : 27-09-2024 - 8:55 IST