Hindutva
-
#India
Kangana Ranaut: కాంగ్రెస్ బ్రాండ్ కోల్పోయింది.. ఇప్పుడు కేవలం ప్రాంతీయ పార్టీ
Kangana Ranaut: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అఖండ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన గొప్ప విజయాల్లో ఒకటిగా ఎంపీ కంగనా రనౌత్ అభివర్ణించారు. మీడియా ప్రతినిధులను ఉద్దేశించి, ఎంపీ కంగనా రనౌత్ మాట్లాడుతూ.. "ప్రధానమంత్రి మోడీ ప్రపంచంలోనే గొప్ప నాయకుడు, నేడు, భారతదేశ ప్రజలు బ్రాండ్లను నమ్ముతున్నారు, స్వాతంత్ర్యం తర్వాత, కాంగ్రెస్ పార్టీని కూడా బ్రాండ్గా పిలిచే సమయం ఉంది. కానీ నేడు, పార్టీ ప్రాంతీయ పార్టీగా దిగజారింది." అని ఆమె వ్యాఖ్యానించారు.
Date : 24-11-2024 - 2:45 IST -
#India
Hindutva : ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాలను తొలగించాలా ? పిటిషనర్లపై ‘సుప్రీం’ ఆగ్రహం
రాజ్యాంగం నుంచి తొలగించాలనే ఆలోచన కూడా సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం(Hindutva) అభిప్రాయపడింది.
Date : 21-10-2024 - 3:43 IST -
#Andhra Pradesh
Janasena To HindutvaSena : జనసేన…హిందూత్వసేనగా మారిందా?
ఇన్నాళ్లూ….విప్లవభావాలు అందరిమీదా రుద్దిన వ్యక్తి..ఇవాళ ఒక్కసారిగా హిందూ ఇజం గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా మార్కిస్ట్ భావాలున్న వ్యక్తులు మారడం అంత సులువని ఎవరూ అనుకోరు.
Date : 02-10-2024 - 2:43 IST -
#Andhra Pradesh
TTD Laddu Row : బీజేపీతో పోరాడాలని జగన్ నిర్ణయించుకున్నారా?
TTD Laddu Row : హిందువులు మండిపడుతున్నందున వైసీపీకి నష్టం భారీగా ఉంది, భవిష్యత్తులో కూడా బిజెపి జగన్తో పొత్తు పెట్టుకోదని కూడా ఈ అంశం నిర్ధారించింది. ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై ఆధారపడి ఉంది , ఈ తాజా వివాదం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం తన కేసులను త్వరితగతిన విచారిస్తుందని, బీజేపీపై కూడా పోరాటం ప్రారంభించాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.
Date : 28-09-2024 - 5:06 IST -
#India
Hindi Language Issue : ఒకే దేశం ఒకే భాష
వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ లాగ్వేజ్ ...ఇలా అన్నింటినీ ఏకీకృతం చేయడానికి కేంద్రం సిద్ధం అవుతుందని అనిపిస్తోంది. ఒకే దేశం ఒకే భాష అంశాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రస్తావనకు తీసుకొస్తున్నారు.
Date : 13-04-2022 - 2:57 IST -
#India
UP Victory: ఉత్తరప్రదేశ్లో బిజెపి గెలవడానికి ఐదు కారణాలు ఇవే..!
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చింది. యోగి, మోడీ కాంబినేషన్స్ అదుర్స్ అంటూ బీజేపీ సోషల్ మీడియా దద్దరిల్లుతుంది. అయితే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలవడానికి ఐదు కారణాలు ఉన్నాయి.1.శాంతిభద్రతలు, 2.సంక్షేమపథకాలు, 3.హిందూత్వ ఏజెండా, 4.సంస్థగతంగా పార్టీ బలోపేతం 5.విపక్షాలు కుదించుకుపోవడం శాంతిభద్రతలు – హక్కుల ఉల్లంఘనపై విమర్శలు ఉన్నప్పటికీ, మెరుగైన శాంతిభద్రతలకు సంకేతంగా మాఫియా, పోలీసు ఎన్కౌంటర్లలో నేరస్థులను హతమార్చడాన్ని యుపి ప్రభుత్వం విజయవంతంగా ప్రదర్శించగలిగింది. ఎన్నికల ర్యాలీలలో, సిఎం ఆదిత్యనాథ్,బకేంద్ర హోం […]
Date : 11-03-2022 - 6:20 IST