Hayana
-
#India
Delhi Water Crisis: నీటిని వృథా చేస్తే రూ.2,000 జరిమానా, ప్రభుత్వ ఉత్తర్వులు
దేశ రాజధానిలో నీటి కొరత లేకుండా చూసేందుకు ఢిల్లీ ప్రభుత్వం యాక్షన్ మోడ్లో ఉన్నట్లు కనిపిస్తోంది. నీటి వృథాను అరికట్టాలని ఢిల్లీ జల్ బోర్డు సీఈవోకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 04:12 PM, Wed - 29 May 24