Haridwar Stampede
-
#India
Uttar Pradesh : ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరి మృతి..మరో 19 మందికి తీవ్ర గాయాలు
ఆలయ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది విద్యుత్ షాక్కు గురై గాయపడ్డారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో, జలాభిషేకం కోసం వందలాది భక్తులు ఆలయ ఆవరణలో వేచి ఉన్నారు.
Date : 28-07-2025 - 11:02 IST -
#Devotional
Haridwar Stampede: హరిద్వార్ తొక్కిసలాట.. ఆరుగురు మృతి
Haridwar Stampede: మానసాదేవి ఆలయంలో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన లో ఆరుగురు భక్తులు దుర్మరణం చెందగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు
Date : 27-07-2025 - 11:53 IST