GVL
-
#Andhra Pradesh
GVL Narasimha Rao: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును తన్నిన ఆవు..!
బీజేపీ ఎంపీ GVL Narasimha Rao ను ఓ ఆవు (Cow) తన్నింది. మిర్చి ఎగుమతి దారుల అసోసియేషన్ కార్యాలయం
Published Date - 03:49 PM, Sat - 10 December 22 -
#Speed News
Andhra pradesh: వైసీపీ అంటే ‘ఏమీ చేతకాని ప్రభుత్వం’- జీవీఎల్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక వైఫల్యం అనే అంశంపై ఎవరైనా అధ్యాయనం చేయాల్సి వస్తే అందుకు ఏపీనే సరైన రాష్ట్రం అని వ్యాఖ్యానించారు. తాజాగా ఓటీఎస్ పేరుతో కొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శించారు. కేంద్రం నిధులు ఇస్తున్నా ఉపయోగించుకోవడంలేదని వెల్లడించారు. యూపీ తర్వాత కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు అందుకుంటున్న రాష్ట్రం ఏపీనే అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైసీపీకి కొత్త అర్ధం చెప్పారు. వైసీపీ […]
Published Date - 04:12 PM, Thu - 23 December 21