Guntur Sabha
-
#Andhra Pradesh
NCBN: అధికారంలోకి వస్తే 3వేల పెన్షన్ : గుంటూరు సభలో చంద్రబాబు
"మేము 54 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే, ఇప్పటి ప్రభుత్వం రూ.3 వేలకు పెంచుతామని చెప్పింది. ఒక ఇంట్లో ఎంత మంది అర్హులు ఉన్నా మేం అందరికీ పెన్షన్ ఇస్తే, ఈ ప్రభుత్వం ఇంట్లో ఒకరికే ఇస్తోంది.
Published Date - 07:40 PM, Sun - 1 January 23