GSI
-
#India
Gold : ఒడిశాలో భారీ బంగారు నిక్షేపాలు..జీఎస్ఐ కీలక ప్రకటన
ఈ నిక్షేపాల వెలికితీతకు సంబంధించిన పరిశోధనలు జీఎస్ఐతో పాటు ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టాయి. ఇప్పటికే సుందర్గఢ్, నవరంగ్పూర్, కియోంజర్, దేవగఢ్ జిల్లాల్లో బంగారు తవ్వకాలు వేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా మరో కీలక విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మయూర్ భంజ్, మల్కాన్ గిరి, సంబల్పూర్, బౌద్ జిల్లాల్లో కూడా బంగారు నిల్వలు ఉన్న అవకాశముందని, అక్కడ సమగ్రంగా సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Published Date - 02:35 PM, Sun - 17 August 25