Grama Sahivalayam
-
#Andhra Pradesh
AP Revenue : ఏపీ `రెవెన్యూ`కు జగన్ బూస్టప్
రాబడి పెరిగేలా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను రచిస్తున్నారు. ప్రజలకు సత్వర సేవలు అందించడం ద్వారా రెవెన్యూను పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు.
Published Date - 12:53 PM, Tue - 26 July 22