Grace Marks Candidates
-
#India
NEET 2024 Exam Update: నేడు నీట్ ఫలితాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు ఎగ్జామ్!
NEET 2024 Exam Update: నీట్ ఫలితాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు ఈరోజు అంటే జూన్ 23న మళ్లీ పరీక్ష (NEET 2024 Exam Update) నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల మధ్య జరగనుంది. NTA జూన్ 20వ తేదీన రీ-ఎగ్జామ్ కోసం అడ్మిట్ కార్డ్ను విడుదల చేసింది. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 30లోగా విడుదలవుతాయి. నీట్ యూజీ రివైజ్డ్ రిజల్ట్ వెలువడిన తర్వాత […]
Published Date - 11:33 AM, Sun - 23 June 24