Govt Employees Assets
-
#India
Govt Employees Assets : ఈనెల 30లోగా ఆస్తుల వివరాలివ్వకుంటే ఇక శాలరీ రాదు
యూపీ ప్రభుత్వంలోని అందరు అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, విభాగాధిపతులు తమ ఆస్తుల వివరాలను(Govt Employees Assets) రాష్ట్ర సర్కారుకు చెందిన 'మానవ్ సంపద పోర్టల్'లో సెప్టెంబర్ 30 లోగా నమోదు చేయాలని నిర్దేశించారు.
Published Date - 11:51 AM, Tue - 24 September 24