Governor YSRCP
-
#Andhra Pradesh
కోటి సంతకాలతో నేడు గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లో గవర్నర్తో జగన్ భేటీ కానున్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి, పీపీపీ విధానాన్ని రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరనున్నారు.
Date : 18-12-2025 - 10:53 IST