Government Programs
-
#Andhra Pradesh
Fiber Net : ఫైబర్ నెట్పై ఏపీ ప్రభుత్వం దృష్టి
Fiber Net : 2017లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రారంభమైన ఫైబర్ నెట్ ప్రోగ్రాం, అతి తక్కువ ధరలో మూడు సేవలను కలిపి ప్రజలకు అందించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆకట్టుకుంది. ఇది కేవలం రూ.149లో వినియోగదారులకు కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సేవలను అందించడమే కాకుండా, 17 లక్షల కనెక్షన్లు 2019లో పూర్తయ్యాయి.
Published Date - 12:11 PM, Thu - 30 January 25 -
#Speed News
CM Revanth Reddy: నేడు కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మద్దూరు, రేగడి మైలారం గ్రామాల్లో పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమాలలో భాగంగా, అభివృద్ధి పనులు, వాటి ప్రాముఖ్యత, అలాగే ప్రాంతం యొక్క సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
Published Date - 10:23 AM, Sat - 26 October 24