GOAT India Tour
-
#Sports
Messi: సచిన్ టెండూల్కర్, సునీల్ ఛెత్రిని కలవనున్న మెస్సీ!
ముంబైలో తన పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత లియోనెల్ మెస్సీ డిసెంబర్ 15, 2025న దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. ఇక్కడ అతను అరుణ్ జైట్లీ స్టేడియంలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్లో అభిమానులను ఉద్దేశించి మాట్లాడతారు.
Date : 14-12-2025 - 1:57 IST