Global Capability Centers
-
#Telangana
CM Revanth Reddy : హైదరాబాద్లో రూ. 450 కోట్లతో కొత్త ఐటీ పార్క్..
CM Revanth Reddy : ఈ సందర్బంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ , ఇతర అధికారులు ప్రముఖ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ అయిన క్యాపిటల్ల్యాండ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
Published Date - 12:16 PM, Sun - 19 January 25