Ghazipur
-
#India
Ghazipur Bus Accident: హై టెన్షన్ వైర్ తగిలి బస్సుకు మంటలు, ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్ విషాదం చోటు చేసుకుంది. ఘాజీపూర్లోని మర్దా ప్రాంతంలోని మహాహర్ధమ్ టెంపుల్ సమీపంలో ఓ పెళ్లి బస్సుకి హైటెన్షన్ వైరు తగలడంతో మంటలు చెలరేగాయి.దీంతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో ఆరుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Published Date - 05:32 PM, Mon - 11 March 24 -
#Speed News
Ghazipur: ఉత్కంఠ: ఎంపీ అన్సారీ మర్డర్ కేసులో ఈ రోజే తీర్పు ..
ఎంపీ అఫ్జల్ అన్సారీ మరియు ముఖ్తార్ అన్సారీలపై నడుస్తున్న 15 ఏళ్ల గ్యాంగ్స్టర్ల కేసులో శనివారం ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు తీర్పు వెలువడనుంది.
Published Date - 12:40 PM, Sat - 29 April 23