G20 Facts
-
#India
G20 Summit: నేడే జీ-20 సదస్సు ప్రారంభం.. ఢిల్లీ వేదికగా సర్వం సిద్ధం..!
జీ-20 సదస్సు (G20 Summit)కు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సిద్ధమైంది. సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, పలు దేశాల అధినేతలు శుక్రవారం (సెప్టెంబర్ 8) ఢిల్లీకి చేరుకున్నారు.
Published Date - 06:32 AM, Sat - 9 September 23