Fresh Encounter
-
#India
కశ్మీర్లో దళాలు, ఉగ్రవాదులకు మధ్య కొనసాగుతున్న భారీ ఎన్కౌంటర్
దోల్గాం అటవీ ప్రాంతంలో గాలింపు జరుపుతున్న సమయంలో అక్కడ దాక్కున్న ముగ్గురు జైషే-ఎ-మహ్మద్ (Jaish-e-Mohammed) సంస్థకు చెందిన ఉగ్రవాదులు భద్రతా బలగాలకు తారసపడ్డారు. తప్పించుకునే మార్గం లేకపోవడంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు
Date : 31-01-2026 - 12:20 IST