Fraud Prevention
-
#Telangana
Cyber Fraud : రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఈ సారి పార్ట్టైమ్ జాబ్ అంటూ..!
Cyber Fraud : సరైన అవగాహన లేకుండా ఉంటే, బాగా చదువుకున్న వారూ సైబర్ నేరగాళ్లకు చిక్కిపోతున్నారు. ఇటీవల ఓ మహిళకు ఆన్లైన్ పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ నేరగాళ్లు వల వేసి, భారీగా డబ్బు దోచుకున్నారు.
Published Date - 12:36 PM, Sun - 22 December 24 -
#Speed News
Cyber Fraud : ఉద్యోగం పేరుతో రూ.1లక్షా 75 వేలు స్వాహా
Cyber Fraud : రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యేకంగా నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పోలారంకు చెందిన ఓ యువతి, తన నిరుద్యోగ స్థితిని గుర్తించిన సైబర్ నేరగాళ్ళ మోసానికి బలైంది. ఆమె ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా, ఈ విషయం తెలిసిన నేరగాళ్లు ఆమెకు ఫోన్ ద్వారా సందేశాలు పంపించారు.
Published Date - 10:20 AM, Sun - 3 November 24 -
#India
UPI Payments: ఇకపై UPI ద్వారా పేమెంట్స్ చేస్తే మన జేబులు ఖాళీ అవ్వాల్సిందే..!
దేశవపత్యంగా ఇకపై UPI పేమెంట్లపై ఇంటర్ఛేంజ్ ఫీ వర్తింపచేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్ణయించింది.
Published Date - 12:00 PM, Wed - 29 March 23