Four Parrots Charged
-
#India
KSRTC : 4 చిలుకలకు బస్ ఛార్జీ రూ.444..
కర్ణాటక ఆర్టీసీ బస్సు (KSRTC)లో చిలుకల (Parrots)కు టికెట్ కొట్టిన వార్త వైరల్ అవుతోంది. ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది.
Published Date - 09:42 AM, Thu - 28 March 24