Fined Match Fee
-
#Sports
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్కు షాక్.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత!
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 28న ఇరు జట్ల మధ్య ఈ పోరు ఉంటుంది. గ్రూప్ స్టేజ్, సూపర్ 4 మ్యాచ్లలో భారత జట్టు పాకిస్థాన్ను ఓడించింది.
Published Date - 08:57 PM, Fri - 26 September 25