Finance Commission
-
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ
CM Chandrababu : శుక్రవారం ఉదయం నీతి ఆయోగ్ బృందం సచివాలయానికి చేరుకోగా, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వారిని స్వాగతం పలికారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావులతో పాటు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ పాల్గొన్నారు.
Date : 07-02-2025 - 2:09 IST -
#Cinema
Siddaramaiah : మోదీని కలిసిన సిద్ధరామయ్య.. ప్రధాని ముందు సీఎం చేసిన డిమాండ్లేంటి..?
Siddaramaiah : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ కుమార్ పార్టీలోని కొన్ని సమస్యలపై హైకమాండ్ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కొన్ని డిమాండ్లను ఆయన ముందు ఉంచారు.
Date : 29-11-2024 - 5:42 IST