Farmer Protests
-
#India
Farmer Protest: ఢిల్లీలో నేడు రైతుల మహా పంచాయత్.. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్
ఇప్పటికే విభిన్న నిరసనలతో అట్టుడుకుతున్న దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ ఆందోళనకు వేదిక సిద్ధమైంది. భారత్-అమెరికా (India-US) మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని (Trade Deal) తీవ్రంగా వ్యతిరేకిస్తూ ‘దేశ్ బచావో మోర్చా’ ఆధ్వర్యంలో నేడు “మహాపంచాయత్” పిలుపునిచ్చారు. ఈ భారీ ధర్నాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా సుమారు 550కి పైగా రైతు సంఘాలు, పలు సామాజిక సంస్థలు ఏకమయ్యాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీలోని ‘కిసాన్ ఘాట్’ […]
Date : 21-07-2026 - 11:50 IST -
#Telangana
Harish Rao : సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కడం కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనకు నిదర్శనం
Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు కన్నీటి గోసను మిగిల్చిందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రుల మాటలు కోటలు దాటుతాయిగానీ ఆచరణ మాత్రం గడప దాటదని ఎద్దేవా చేశారు.
Date : 20-01-2025 - 6:04 IST -
#India
Kejriwal : మంచి భవిష్యత్తు కోసం ఓటు వేయాలి..!
Kejriwal : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా, "హర్యానాలోని సోదరులు, సోదరీమణులు, పెద్దలు , యువకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజే మీ ఓటు వేయండి. మీ ప్రతి ఓటు మీ కుటుంబ ఉజ్వల భవిష్యత్తు కోసం ఉంటుంది. మెరుగైన హర్యానా సృష్టి." అంతకుముందు రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కూడా హర్యానా ఓటర్లను ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని కోరారు.
Date : 05-10-2024 - 12:56 IST