Fact Finding Committee
-
#Telangana
Gandhi Hospital Deaths: గాంధీ ఆసుపత్రిలో శిశు మరణాలపై త్రిసభ్య కమిటీ: కేటీఆర్
Gandhi Hospital Deaths: గాంధీ ఆస్పత్రిలో మాతా శిశు మరణాలకు కారణాలను కనుగొనేందుకు బీఆర్ఎస్ సిద్దమైనట్లు కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో ఆరోగ్య సంరక్షణ స్థితిగతులపై దర్యాప్తు చేయడమే ఈ కమిటీ లక్ష్యమన్నారు ఆయన. గాంధీలో వాస్తవాన్ని బయటపెట్టే వరకు బిఆర్ఎస్ విశ్రమించదని అన్నారు.
Published Date - 12:15 PM, Mon - 23 September 24