Encounter In Odisha
-
#India
భద్రతా బలగాల కాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు మృతి
భద్రతా అధికారులు కందమాల్ జిల్లాలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం పొందడంతో, స్థానిక పోలీసు బలగాలు మరియు ప్రత్యేక సైనిక బలగాలు సంయుక్త ఆపరేషన్ను అమలు చేశారు.
Date : 25-12-2025 - 2:11 IST