Embassy Advisory For Indians
-
#World
ఇరాన్లో ఉద్రిక్తతలు .. భారతీయులు తక్షణమే దేశం విడిచి రావాలి : ఎంబసీ హెచ్చరిక
ఇరాన్లోని భారతీయ పౌరుల కోసం భారత ప్రభుత్వం, భారత ఎంబసీ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే దేశాన్ని విడిచిపోవాలని సూచిస్తూ పౌరులను అప్రమత్తంగా ఉండమని సూచించింది.
Date : 23-02-2026 - 2:38 IST