Eluru MP Mahesh Kumar
-
#Andhra Pradesh
ఎంపీ పుట్టా మహేశ్పై సీఎం చంద్రబాబు సీరియస్
Chandrababu Naidu మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను తుపాను సృష్టిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పుట్టా మహేశ్ కు ఎంపీ టికెట్ […]
Date : 18-03-2026 - 10:57 IST -
#Andhra Pradesh
టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వీడియో రిలీజ్
TDP MP Putta Mahesh మెయినాబాద్ డ్రగ్స్ కేసుపై టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ కేసులో అరెస్టైన ఆయన.. స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని కోరారు. ఏలూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా తాను నడుచుకోనని.. ఎప్పుడూ నిజమే చెప్తానంటూ వీడియో విడుదల చేశారు. మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ […]
Date : 16-03-2026 - 9:58 IST -
#Andhra Pradesh
Cyber Frauds: గత ఐదేళ్లలో ఏపీ బ్యాంకుల్లో 341 సైబర్ మోసాలు!
కేంద్ర మంత్రి అందించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో నమోదైన సైబర్ నేరాల సంఖ్య ఈ విధంగా ఉంది.
Date : 18-08-2025 - 5:55 IST