Economic Challenges
-
#India
Nirmala Sitharaman: ఆర్థిక సవాళ్లపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం స్పందించారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తే ప్రభుత్వం దాదాపు రూ.లక్ష కోట్ల ఆదాయం నష్టపోతుందని వెల్లడించారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందన్నారు. కొందరు పనిగట్టుకొని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని, అలాంటి వాటికి తావులేదని స్పష్టం చేశారు. రాహుల్కు పరోక్ష కౌంటర్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా […]
Date : 25-05-2026 - 3:07 IST -
#Andhra Pradesh
Niti Aayog : నీతి ఆయోగ్ ఇండెక్స్లో 17వ స్థానంలో ఏపీ
Niti Aayog : 2014-2015 నుండి 2021-2022 వరకు ఈ రాష్ట్రం సగటున 13వ స్థానంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ర్యాంక్ 17కు పడిపోయింది. ఈ నిరాశాజనకమైన పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లుగా నివేదిక పేర్కొంది.
Date : 25-01-2025 - 12:43 IST -
#India
Congress : పట్టణ మధ్యతరగతి తగ్గిపోతోందని ప్రధాని మోదీ ఎప్పుడు గుర్తిస్తారు
Congress : అసురక్షిత రుణాలు పెరగడం వల్ల నికర పొదుపు తగ్గుముఖం పట్టిందని, కుటుంబాలు తక్కువ ఖర్చుతో కూడిన ఆదాయాన్ని పొందుతున్నాయని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జైరాం రమేష్ అన్నారు.
Date : 27-11-2024 - 12:20 IST