E.S. Jairam
-
#India
Bangalore : తొక్కిసలాట ఘటన.. కర్ణాటక క్రికెట్ సంఘం సెక్రటరీ రాజీనామా
ఈ ఘటనపై ఇప్పటికే పోలీసుల చర్యలు, అధికారుల సస్పెన్షన్లు చోటుచేసుకోగా.. తాజాగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA)లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శనివారం కేఎస్సీఏ కార్యదర్శి ఎ. శంకర్, కోశాధికారి ఇ.ఎస్. జైరామ్లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Published Date - 11:04 AM, Sat - 7 June 25