Durgamma Devotees
-
#Devotional
Vijayawada Durgamma Temple: దుర్గమ్మ ఆలయ క్యూలైన్ లో 50 లక్షల బంగారం మాయం !!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో భారీ చోరీ కలకలం రేపింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఒక భక్తురాలి నుండి ఏకంగా రూ.50 లక్షల విలువైన బంగారాన్ని దుండగులు అపహరించారు.
Date : 07-03-2026 - 12:23 IST