Dras
-
#India
25th Kargil Vijay Diwas: కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించేందుకు ఈరోజు కార్గిల్ వార్ మెమోరియల్కి చేరుకోనున్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత శింకు లా టన్నెల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. ఈ మార్గం చైనా, పాకిస్థాన్ సరిహద్దులకు దూరంగా మధ్యలో ఉంది. దీని వల్ల ఇక్కడి నుంచి సైన్యం వాహనాల రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని శత్రువులు తెలుసుకోవడం కష్టంగా మారుతుంది.
Published Date - 07:50 AM, Fri - 26 July 24