Dr. Samir Parikh
-
#Sports
Paris Olympics 2024: ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు.. చరిత్రలో ఇదే తొలిసారి..!
పారిస్ 2024 ఒలింపిక్స్ సందర్భంగా ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం దేశంలోని టాప్ సైకియాట్రిస్ట్ డాక్టర్ సమీర్ పారిఖ్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ దివ్య జైన్ కూడా భారత బృందంతో వెళ్లారు.
Published Date - 10:12 PM, Fri - 26 July 24