Direct Benefit Transfer
-
#Andhra Pradesh
Thalliki Vandanam : రూ.15,000 నగదు ట్రాన్స్ఫర్కు ఏర్పాట్లు పూర్తి
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ‘తల్లికి వందనం’ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. విద్యారంగ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని, విద్యార్థుల తల్లులను ఆర్థికంగా ప్రోత్సహించే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ పథకం జూన్ నెలలోనే ప్రారంభం కానుంది.
Published Date - 01:51 PM, Mon - 2 June 25 -
#India
Nirmala Sitharaman : డిబిటి పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది..!
Nirmala Sitharaman : ఈ వారం అమెరికా పర్యటన సందర్భంగా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ బిజినెస్ స్కూల్లో మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలోని 51 మంత్రిత్వ శాఖలు , విభాగాలు ఇప్పుడు వివిధ DBT పథకాలను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ప్రత్యేకమైన ప్రభుత్వ పథకం ద్వారా గత ఎనిమిదేళ్లలో $450 బిలియన్ల కంటే ఎక్కువ మొత్తం బదిలీ చేయబడిందని ఆమె తెలియజేసింది.
Published Date - 11:39 AM, Fri - 25 October 24