Dhananjay Munde
-
#India
Corona : కరోనా బారినపడిన మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా రోజురోజుకు ఉదృతం అవుతుంది. సామాన్య ప్రజలతో పాటు సినీ , రాజకీయ, బిజినెస్ ప్రముఖులు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండే కరోనా బారిపడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్గా తేలిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. అయితే వైరస్ ఇన్ఫెక్షన్ గురించి ఎవరూ భయపడనవసరం లేదని పవార్ తెలిపారు. ఈ మేరకు అజిత్ పవార్ ట్వీట్ చేశారు. ‘నా […]
Published Date - 06:49 PM, Mon - 25 December 23