Demolition Aurangzeb Tomb
-
#Telangana
Raja Singh : ఔరంగజేబు సమాధి పై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల మహారాష్ట్రలోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలంటూ డిమాండ్లు కొనసాగాయి. మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్లో ఉన్న సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించింది. ఆ ప్రాంతంలో పోలీస్ భద్రతను కట్టుదిట్టం చేసింది.
Published Date - 11:14 AM, Mon - 31 March 25