Delhi Cricket Association
-
#Sports
DDCA Threat Email: ఢిల్లీ క్రికెట్ స్టేడియంకు బాంబు బెదిరింపు!
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య BCCI ఐపీఎల్ 2025ను ఒక వారం పాటు సస్పెండ్ చేసింది. ఇప్పుడు వచ్చే ఒక వారం వరకు ఐపీఎల్ మ్యాచ్లు ఏవీ జరగవు. ఐపీఎల్లో ఇప్పటివరకు 57 మ్యాచ్లు పూర్తయ్యాయి.
Published Date - 04:32 PM, Fri - 9 May 25