Damage Crops
-
#Speed News
AP Crops: ఏపీలో పంట నష్టంపై కేంద్ర బృందం పరిశీలన
AP Crops: రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మిగ్ జామ్ తుఫాను అనంతర పరిస్థితులపై పంట నష్టాలను అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటిస్తోన్న కేంద్ర బృందం ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైంది. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను ముఖ్యమంత్రితో చర్చించింది. ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం నివారించగలిగారని పేర్కొన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ […]
Date : 16-12-2023 - 5:03 IST -
#Speed News
Karimnagar: కరీంనగర్ లో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన బండి సంజయ్
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కరీంనగర్ రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నీటిపాలైంది. ఈ మేరకు కరీంనగర్ రైతుల్ని పరామర్శించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నష్టపోయిన పంటపొలాలను పరిశీలించారు.
Date : 06-08-2023 - 7:45 IST