D India 'A' Squad
-
#Sports
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్కు నిరాశ.. ఇంగ్లాండ్ పర్యటనకు నో చెప్పిన బీసీసీఐ!
బీసీసీఐ ఇంగ్లాండ్ పర్యటన కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత్ ఎ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో స్టార్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్కు స్థానం దక్కలేదు.
Published Date - 08:47 AM, Sat - 17 May 25