Cyber Fraudsters
-
#Sports
IPL 2024: చెన్నై-హైదరాబాద్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు
ఐపీఎల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని కొందరు సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకున్నారు. సైబర్ మోసగాళ్లు ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో బ్లాక్లో టిక్కెట్లను విక్రయించడం ప్రారంభించారు.
Date : 30-03-2024 - 10:22 IST