Customs Scam
-
#India
Chennai Airport : చెన్నై ఎయిర్పోర్ట్లో గోల్డ్ ఎక్స్పోర్ట్.. CBI 13 మంది పై FIR నమోదు
Chennai Airport : చెన్నై ఎయిర్పోర్ట్ కార్గోలో భారీ బంగారం ఎక్స్పోర్ట్ మోసం కేసులో సీబీఐ (CBI) ఫిర్ (FIR) నమోదు చేసింది. ఈ కేసులో కస్టమ్స్ అధికారులు, ఆభరణ వ్యాపారుల నెట్వర్క్ కలిసి 2020 నుంచి 2022 వరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 1,000 కోట్లు పైగా నష్టం కలిగించిందని ఆరోపణలు ఉన్నాయి.
Published Date - 10:36 AM, Tue - 2 September 25