Curriculum
-
#India
Kerala: చరిత్రలో తొలిసారిగా పాఠ్యపుస్తకాల్లో రాజ్యాంగం
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కేరళలోని సవరించిన పాఠశాల పాఠ్యపుస్తకాల్లో దేశ రాజ్యాంగ పీఠికను చేర్చనున్నారు. సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం పిల్లల మనసుల్లో రాజ్యాంగ విలువలను పెంపొందించే ప్రయత్నం
Published Date - 06:43 PM, Wed - 17 January 24