Crimes Against MLAs
-
#India
Crimes Against MLAs: దేశంలో 151మంది ఎమ్మెల్యే, ఎంపీలపై వేధింపుల కేసులు!
2019 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల సమయంలో ఎంపీలు ఇచ్చిన 4,693 అఫిడవిట్లను ఏడీఆర్ నివేదిక విశ్లేషించింది. పశ్చిమ బెంగాల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలకు సంబంధించిన నేరాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు.
Date : 22-08-2024 - 12:13 IST