Crimes Against MLAs
-
#India
Crimes Against MLAs: దేశంలో 151మంది ఎమ్మెల్యే, ఎంపీలపై వేధింపుల కేసులు!
2019 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల సమయంలో ఎంపీలు ఇచ్చిన 4,693 అఫిడవిట్లను ఏడీఆర్ నివేదిక విశ్లేషించింది. పశ్చిమ బెంగాల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలకు సంబంధించిన నేరాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు.
Published Date - 12:13 AM, Thu - 22 August 24