Cricket
-
#Speed News
Cheteshwar Pujara : క్రికెట్కి వీడ్కోలు పలికిన ఛతేశ్వర్ పుజారా
15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్కు ఆయన ముగింపు పలకడం క్రికెట్ ప్రపంచాన్ని కాస్త కలిచివేసిందనే చెప్పాలి. పుజారా తన రిటైర్మెంట్ గురించి సామాజిక మాధ్యమ వేదిక ‘X’లో పేర్కొంటూ భారత జెర్సీ ధరించి ఆడే అవకాశం నాకు కలిగిన ప్రతిసారీ గర్వంగా ఫీలయ్యా.
Date : 24-08-2025 - 11:56 IST -
#Andhra Pradesh
APL 2025 : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 విజేతగా తుంగభద్ర వారియర్స్.
APL 2025 : విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2025 ఫైనల్ ఘనంగా జరిగింది. ఫైనల్లో అమరావతి రాయల్స్, తుంగభద్ర వారియర్స్ జట్లు ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్ అందించారు.
Date : 24-08-2025 - 10:26 IST -
#Sports
Mohammed Siraj: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో 23 వికెట్లతో సత్తా చాటిన సిరాజ్!
భారత్- ఇంగ్లండ్ల మధ్య జరిగిన చివరి ఓవల్ టెస్ట్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. ఇంగ్లాండ్ విజయానికి 7 పరుగులు అవసరమైన సమయంలో సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు.
Date : 04-08-2025 - 8:45 IST -
#Sports
Manchester: మాంచెస్టర్లో విజయవంతమైన ఛేజ్లు ఇవే!
ప్రస్తుత టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంగ్లాండ్ గతంలో 294 పరుగుల లక్ష్యాన్ని కూడా విజయవంతంగా ఛేజ్ చేయగలిగింది.
Date : 26-07-2025 - 10:20 IST -
#Special
Sarfaraz Khan: ఈ స్టార్ క్రికెటర్ని గుర్తు పట్టారా?.. 2 నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు!
సర్ఫరాజ్ ఖాన్ ఫిబ్రవరి 2024లో ఇంగ్లాండ్తో జరిగిన స్వదేశీ సిరీస్లో టెస్ట్ డెబ్యూ చేశాడు. అతను తన డెబ్యూ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలో అర్ధ సెంచరీలు (62 పరుగులు, నాటౌట్ 68 పరుగులు) సాధించాడు.
Date : 22-07-2025 - 1:04 IST -
#Sports
IND vs ENG: నాల్గవ టెస్ట్కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్!
ఆదివారం మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఆటగాళ్లను కలవడానికి వెళ్లిన జట్టులో నీతీష్ రెడ్డితో పాటు కేఎల్ రాహుల్ కూడా పాల్గొనలేదు. అయితే రాహుల్ పూర్తిగా ఫిట్గా ఉన్నాడని, అతని ఫిట్నెస్ గురించి ఎలాంటి ఆందోళన లేదని బీసీసీఐ ధ్రువీకరించింది.
Date : 21-07-2025 - 1:42 IST -
#Sports
Olympics 2028: ఒలింపిక్స్లో క్రికెట్ షెడ్యూల్ విడుదల.. 18 రోజులపాటు ఫ్యాన్స్కు పండగే, కానీ!
కొత్త షెడ్యూల్ ప్రకారం.. రోజుకు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ ఉదయం 7 గంటలకు జరగనుంది. రెండవ మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ఆడనున్నారు. ఒక మ్యాచ్ ఉదయం, మరొకటి రాత్రి జరగడం వల్ల అభిమానుల నిద్రకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.
Date : 16-07-2025 - 2:05 IST -
#Sports
Shivam Dube: కోట్ల రూపాయల విలువైన అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిన టీమిండియా ప్లేయర్!
భారత జట్టు ఆటగాడు శివమ్ దుబే ముంబైలోని అంధేరి వెస్ట్లోని ఓషివారాలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. ఆన్లైన్ ప్రాపర్టీ పోర్టల్ స్క్వేర్ యార్డ్స్ ప్రకారం.. ఈ అపార్ట్మెంట్ల ధర 27.50 కోట్ల రూపాయలు.
Date : 24-06-2025 - 6:21 IST -
#Sports
Rohit Sharma: క్రికెట్లో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ!
రోహిత్ శర్మ తన కెరీర్ ప్రారంభంలో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశాడు. అక్కడ అతను పెద్దగా రాణించలేకపోయాడు. కానీ, ఓపెనింగ్ చేసే అవకాశం రాగానే ఆ అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు.
Date : 23-06-2025 - 6:35 IST -
#Sports
Ind vs Eng : టీమిండియా 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుందన్న సచిన్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత జట్టు విజయంపై విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుందని ఆయన అంచనా వేశారు.
Date : 20-06-2025 - 12:56 IST -
#Life Style
Mohammed Siraj : కొత్త బిజినెస్లొకి మహ్మద్ సిరాజ్
‘జోహార్ఫా’ అనే ఈ మల్టీ క్యూసిన్ డైనింగ్ స్పేస్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో నెలకొనబోతుంది. ఇటీవల ఇండియన్ క్రికెటర్లలో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్న అభిరుచి పెరుగుతోంది. విరాట్ కోహ్లీ 'వన్8 కమ్యూన్', శిఖర్ ధవన్, యుజ్వేంద్ర చహల్ వంటి ఆటగాళ్లు తమ పేరుతో బ్రాండ్లను ప్రారంభించగా, ఇప్పుడు మహ్మద్ సిరాజ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.
Date : 19-06-2025 - 1:33 IST -
#Sports
Axar Patel: క్రికెట్కు గుడ్ బై చెప్పిన అక్షర్ పటేల్.. అసలు నిజం ఇదే!
విరాట్-రోహిత్ టీ20 రిటైర్మెంట్ తర్వాత.. అక్షర్ పటేల్ టీ20 జట్టులో అత్యంత సీనియర్ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు.
Date : 04-06-2025 - 5:42 IST -
#Sports
India Vs Sri Lanka: భారత మహిళల క్రికెట్ జట్టుకు షాకిచ్చిన శ్రీలంక!
శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు ముక్కోణపు సిరీస్లో భారత మహిళల క్రికెట్ జట్టుపై 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ నేడు కొలంబోలో జరిగింది. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసి భారత్ నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 47.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Date : 04-05-2025 - 5:57 IST -
#Speed News
Cricket in 2028 Olympics: 2028 ఒలింపిక్ క్రీడల్లోకి క్రికెట్.. టాప్-6 జట్లకు అవకాశం!
LA ఒలింపిక్ గేమ్స్ 2028లో క్రికెట్ మ్యాచ్లు T20 ఫార్మాట్లో ఆడబడతాయి. ఈ సమయంలో 90 మంది పురుషులు, 90 మంది మహిళా క్రికెటర్లకు ఆడే అవకాశం లభిస్తుంది.
Date : 10-04-2025 - 9:36 IST -
#Sports
Dhoni Lost Cricket: ఎంఎస్ ధోనీపై ఆసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్ తర్వాత ఎంఎస్ ధోనీ మాతో కామెంటరీ బాక్స్లో ఉండాలి. అతను క్రికెట్ను కోల్పోయాడు. అతనికి ఇది ముగిసిపోయింది.
Date : 06-04-2025 - 11:06 IST