Counter Terrorism Office
-
#Speed News
Bomb Attack In Pakistan: పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 12 మంది దుర్మరణం, 40 మందికి పైగా గాయాలు
పాకిస్థాన్ (Pakistan)లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని పోలీస్ స్టేషన్పై సోమవారం రాత్రి జరిగిన బాంబు దాడి (Bomb Attack In Pakistan)లో 8 మంది పోలీసులతో సహా కనీసం 12 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు.
Published Date - 06:41 AM, Tue - 25 April 23